మొగల్తూరులో సీపీఎం ఆందోళన | CPM protest in mogalturu | Sakshi
Sakshi News home page

మొగల్తూరులో సీపీఎం ఆందోళన

Oct 24 2015 1:19 PM | Updated on Mar 23 2019 9:10 PM

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలకు వ్యతిరేకంగా సీపీఎం రాస్తా రోకో నిర్వహించింది.

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ సీపీఎం రాస్తారోకో చేపట్టింది. మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో పార్టీ కార్యకర్తలు శనివారం ఉదయం గంటసేపు రాస్తారోకో చేపట్టారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement