గాంధీభవన్ తాకిన నిరసన సెగలు! | Congress aspirants agitation at Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్ తాకిన నిరసన సెగలు!

Apr 6 2014 5:50 PM | Updated on Mar 18 2019 9:02 PM

గాంధీభవన్ తాకిన నిరసన సెగలు! - Sakshi

గాంధీభవన్ తాకిన నిరసన సెగలు!

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్ల కేటాయింపులో తమకు న్యాయం జరగలేదంటూ పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు నిరసన సెగలు తాకాయి.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్ల కేటాయింపులో తమకు న్యాయం జరగలేదంటూ పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు నిరసన సెగలు తాకాయి. మైనారిటీలకు 12 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ మైనారిటీ సెల్ ఛైర్మన్‌ సిరాజుద్దీన్‌ డిమాండ్ చేశారు. ఒకవేళ సీట్లు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని ఆయన హెచ్చరించారు. 
 
ఇక టిక్కెట్లు రాని తెలంగాణ కాంగ్రెస్ నేతల అనుచరులు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.  మణెమ్మ కుమారుడికి ముషీరాబాద్ అసెంబ్లీ సీటు ఇవ్వాల్సిందేనంటూ కార్యకర్తలు గాంధీభవన్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement