విశాఖ ఐఐఎంలో తరగతులు ప్రారంభం | classes begin Visakhapatnam IIM | Sakshi
Sakshi News home page

విశాఖ ఐఐఎంలో తరగతులు ప్రారంభం

Sep 21 2015 1:49 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి.

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు వీటిని అధికారికంగా ప్రారంభించారు. విభజన చట్టంలో హామీ మేరకు ఇక్కడ ఐఐఎంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బెంగళూరు ఐఐఎం డెరైక్టర్ సుశీల్ వశాని తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement