విద్యుదాఘాతంతో బాలుడి మృతి | child dead due to electric shock in prakasam district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

Dec 18 2015 12:00 PM | Updated on Sep 5 2018 2:26 PM

ప్రకాశం జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.

మార్కాపురం: ప్రకాశం జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రాయవరం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి షాలిన్ రాజు(5) అనే బాలుడు మృతిచెందాడు. ఇంటిపైన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ కరెంటు తీగలు తగలడంతో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement