► ఏపీ రెసిడెన్షియల్ జాయింట్ సెక్రటరీ పి.జగన్మోహనరెడ్డి
► గురుకుల బాలికల పాఠశాలను తనిఖీచేసిన ఉన్నతాధికారులు
► విద్యార్థుల సమస్యలుతెలుసుకున్న అధికారులు
కావూరు(చెరుకుపల్లి): పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న ఫలితం మాత్రం శూన్యం పనిచేసినా, చేయకున్నా మా జీతాలు మాకు అందితే చాలులే అన్నట్లుగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పనిచేయడం వలనే పాఠశాల భవనాల, పరిసరాల దుస్థితి శిధిలాస్థకు చేరిందని ఏపీ రెసిడెన్సియల్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ పి.జగన్మోహన రెడ్డి అన్నారు. మండలంలోని గురుకుల బాలికల పాఠశాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి గత ఆరు నెలలకు ముందే రూ.11లక్షలను విడుదల చేసిన్నప్పటికి ప్రిన్సిపాల్ ఆ నిధులను వినియోగించకుండా పాఠశాల అభివృద్ధిని కుంటుపరిచారన్నారు.
సీమాంధ్రాలో 63 గురుకుల బాలికల పాఠశాలలు, కళాశాలలున్నాయన్నారు. రాష్ట్రంలోని 53 గురుకుల పాఠశాలు ఉంటే ఏ గురుకుల పాఠశాల ఈ పాఠశలలాగా లేదని ఆవేదన చెందారు. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మధ్య విభేదాలు ఉండడం వలన పాఠశాల స్థితి ఈ విధంగా చేరిందన్నారు. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ఎన్నో నిధులను వెచ్చిస్తున్నాయన్నారు. ఇచ్చిన నిధులనే పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రూపవతి వినియోగించలేక పోయిందన్నారు. విద్యార్థినీలకు సక్రమంగా పాఠ్యాంశాలను బోధించడంలో కూడా పాఠశాలలోని ఉపాధ్యాయులు చొరవ చూపటం లేదన్నారు. పాఠశాల ఆవరణంలోని అపరిశుభ్రతను చూసిన అధికారులు ఉపాద్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ విద్యారంగ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. వెంకట రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అభివృద్ధికి రూ.3.97కోట్లను గతంలోనే ప్రభుత్వాన్ని కోరటం జరిగిందన్నారు.
కావూరు గురుకుల పాఠశాల అభివృద్ధికి సుమారుగా రూ.6కోట్ల వ్యయం అవుతుందని అంచలనాలను తయారుచేసి ఉన్నతాధికారులకు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీ రీజనల్ డిప్యూటీ సెక్రటరీ నాగలక్ష్మీ, డీఈ. సత్యనారాయణ, అభివృద్ధి కమిటీ స భ్యులు తుమ్మల నరేంద్ర నాథ్, నాగళ్ళ గోపాల్, పా ఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విభేదాలతో పాఠశాల పరువు తీయొద్దు!
Published Sun, Mar 6 2016 2:38 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement