చంద్రగిరిలో దోపిడీ దొంగల బీభత్సం | burglray in chittur distirict | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో దోపిడీ దొంగల బీభత్సం

Mar 23 2015 9:15 AM | Updated on Aug 30 2018 5:27 PM

చిత్తూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని చంద్రగిరి పట్టణంలోని విజయనగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున దొంగలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. వారి నుంచి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో సునీల్, మునిరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(చంద్రగిరి)

Advertisement
 
Advertisement
Advertisement