చంద్రగిరిలో దోపిడీ దొంగల బీభత్సం | burglray in chittur distirict | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో దోపిడీ దొంగల బీభత్సం

Mar 23 2015 9:15 AM | Updated on Aug 30 2018 5:27 PM

చిత్తూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని చంద్రగిరి పట్టణంలోని విజయనగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున దొంగలు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. వారి నుంచి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో సునీల్, మునిరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(చంద్రగిరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement