రైల్వే స్టేషన్‌లో దారుణ హత్య | Brutal murder in Guntakal Railway station | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్‌లో దారుణ హత్య

Jun 29 2015 2:26 PM | Updated on Jun 1 2018 8:36 PM

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ వ్యక్తిని దుండగులు బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు.

అనంతపురం (గుంతకల్లు) : అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ వ్యక్తిని దుండగులు బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు.  గుంతకల్లు రైల్వే స్టేషన్‌ ఒకటో నెంబరు ఫ్లాట్‌ఫాం మీద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement