రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స పర్యటన

Botsa Satyanarayana Visits Construction of official residential quarters - Sakshi

సాక్షి, గుంటూరు : మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్‌ఓడీస్‌ టవర్స్, జడ్జిల  క్వార్టర్స్‌లను  ఆయన పరిశీలించారు. అధికారులు ఈ సందర్భంగా నిర్మాణపు పనులను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి బొత్స సీఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top