రైల్లోనుంచి కిందకు దూకిన ప్రయాణికులు! | Bomb threat to chennai lalbagh express Train | Sakshi
Sakshi News home page

రైల్లోనుంచి కిందకు దూకిన ప్రయాణికులు!

Mar 22 2015 9:53 PM | Updated on Sep 2 2017 11:14 PM

గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రైల్వే శాఖకు ఫోన్ చేసి చెన్నై-లాల్బాగ్ ఎక్స్ప్రెస్ రైలులో బాంబు ఉందని బెదిరించారు.

కుప్పం: గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రైల్వే శాఖకు ఫోన్ చేసి చెన్నై-లాల్బాగ్ ఎక్స్ప్రెస్ రైలులో బాంబు ఉందని బెదిరించారు. దాంతో రైలును కుప్పం రైల్వేస్టేషన్లో నిలిపివేసి రెండు గంటలపాటు తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపుతో ప్రయాణికులు భయపడిపోయి తోచుకుంటూ రైలులో నుంచి కిందకు దూకారు.

ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. తనిఖీలు అనంతరం రైలులో బాంబు  ఏమీ లేదని తేలింది. ఎవరో తప్పుడు కాల్ చేశారని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement