చిత్తూరులో చిచ్చురేపిన బెలూన్ల గొడవ! | balloons issue: tdp activists attack ysrcp leaders | Sakshi
Sakshi News home page

చిత్తూరులో చిచ్చురేపిన బెలూన్ల గొడవ!

Jan 5 2015 7:26 PM | Updated on Aug 10 2018 8:13 PM

చిత్తూరు జిల్లా నగరి ప్రాంతంలో బెలూన్ల వ్యవహారం చిచ్చు రేపింది.

చిత్తూరు జిల్లా నగరి ప్రాంతంలో బెలూన్ల వ్యవహారం చిచ్చు రేపింది. ఈ గొడవల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. దీంతో మునిసిపల్ చైర్పర్సన్ శాంతకుమారితో పాటు మరికొంతమందికి ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యకాండపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోతున్నారు. తిరుమల పుణ్యక్షేత్రం మీద కూడా ఆగడాలకు పాల్పడిన చరిత్ర ఉంది. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో బెలూన్ల విషయంలో గొడవ పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement