స్వైన్‌ఫ్లూపై భారీ అవగాహన ర్యాలీ | awarness campaign on swine flu im s.kota | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూపై భారీ అవగాహన ర్యాలీ

Feb 4 2015 8:10 PM | Updated on Sep 2 2017 8:47 PM

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలంలో బుధవారం అవగాహన ర్యాలీ జరిగింది.

విజయనగరం: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలంలో బుధవారం అవగాహన ర్యాలీ జరిగింది. ఇందులో సుమారు 10 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్నేహ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

ఇందులో భాగంగా 10 వేల మంది విద్యార్థులు సహా మొత్తం 15 వేల మందికి స్వైన్‌ఫ్లూ నివారణకు హోమియో మందులను పంపిణీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement