బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్–17 పరీక్షకు అన్లైన్ దరఖాస్తు గడువు ఈ నెల 21వ తేదీ వరకూ పొడిగించినట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్ నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారంతో గడువు ముగిసిందని, విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువు పెంచామన్నారు, ఇప్పటి వరకూ అన్లైన్లో 2.54 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఉర్ధూ అనువాదం కావాలనుకునే అభ్యర్థులకు కర్నూలులో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
అన్లైన్ పరీక్ష నేపథ్యంలో విద్యార్థికి హాల్టిక్కెట్లో కేటాయించిన సమయానికి పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్పై అవగాహన కల్పించేందుకు మాక్టెస్టులు నిర్వహిస్తామని, గతంలో ఓఎంఆర్ షీటుపై జవాబులు దిద్దడానికి అవకాశం ఉండేది కాదని, ఇప్పుడు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చునని కన్వీనర్ సాయిబాబు వివరించారు.
ఎంసెట్ దరఖాస్తు గడువు పెంపు
Published Fri, Mar 17 2017 7:49 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement