గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు, సుజనా | AP CM chandrababu naidu, centrel minister sujana choudary meets governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు, సుజనా

Nov 28 2015 5:22 PM | Updated on Sep 2 2018 5:11 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి శనివారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి శనివారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దాదాపు మూడు నెలల తర్వాత సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ఆయన సమావేశమై.. శాఖల వారీగా పనితీరు ఇండికేటర్స్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం చంద్రబాబు, సుజానా చౌదరి గవర్నర్‌ను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement