ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధింత మంత్రులు సమాధానమిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.