అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి | Alcohol binge- drinking man killed | Sakshi
Sakshi News home page

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

Sep 21 2015 2:29 PM | Updated on Oct 20 2018 6:04 PM

మద్యానికి బానిసై వ్యక్తి మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాతూరు గ్రామంలో జరిగింది.

మద్యానికి బానిసై వ్యక్తి మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాతూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నర్సింహారావు(24) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై అతిగా మద్యం తాగి ఆదివారం రాత్రి  మృతిచెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement