కలుషితాహారం తిని విద్యార్థులకు అస్వస్థత | 5 students hospitalized in ysr distirict | Sakshi
Sakshi News home page

కలుషితాహారం తిని విద్యార్థులకు అస్వస్థత

Aug 7 2015 9:07 AM | Updated on Sep 3 2017 6:59 AM

కలుషితాహారం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు.

ప్రొద్దుటూరు: కలుషితాహారం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కేంద్రంలోని జరిగింది. వివరాలు.. వైఎస్సార్ యూనివర్సీటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు గురువారం రాత్రి తిన్న ఆహారం వికటించడంతో కడుపునొప్పి, వాంతులతో 5 మంది విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. దీంతో వీరిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు శుక్రవారం తెల్లవారుజామున తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement