రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత | 5 red sander smaggulers arrested | Sakshi
Sakshi News home page

రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

Aug 10 2015 12:37 PM | Updated on Nov 6 2018 5:21 PM

చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని, 5 గరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని పోలీసలు తెలపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement