ఏపీలో 38 మంది డీఎస్పీలు బదిలీ

38 DSPs Transfer In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ ఎత్తున డీఎస్పీలు బదిలీ అయ్యారు. మంగళవారం 38 మంది డిఎస్పీలను బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top