నాటుపడవ బోల్తా : దంపతుల మృతి | 2 died in boat overturned in river | Sakshi
Sakshi News home page

నాటుపడవ బోల్తా : దంపతుల మృతి

Jan 26 2015 5:04 PM | Updated on Apr 3 2019 5:24 PM

నాటుపడవ బోల్తా : దంపతుల మృతి - Sakshi

నాటుపడవ బోల్తా : దంపతుల మృతి

ప్రకాశం జిల్లాలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో సోమవారం మధ్యాహ్నం పడవ బోల్తా పడింది.

మద్దిపాడు: ప్రకాశం జిల్లాలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో సోమవారం మధ్యాహ్నం పడవ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో చినగంజాం మండలం కాటంవారిపల్లెకు చెందిన కాటం వెంకటేశ్వర్లు(65), కాటం తాయారమ్మ(60) వృద్ద దంపతులు మృతి చెందారు. ఈ ఘటన మద్దిపాడు మండలం పాత బూరేపల్లి కాలనీ వద్ద జరిగింది. తాయారమ్మ మృత దేహం మాత్రమే లభ్యమైంది.  మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. వారు అనుమతి లేకుండా చేపల వేటకు వెళ్లినట్టు తెలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement