ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న ట్రాక్టర్..ఒకరి మృతి | 1died, 2 injured in road accident | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న ట్రాక్టర్..ఒకరి మృతి

May 2 2015 9:05 AM | Updated on Apr 3 2019 7:53 PM

కృష్ణా జిల్లాలోని మొవ్వలో శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రాక్టర్, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.

మొవ్వ : కృష్ణా జిల్లాలోని మొవ్వలో శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రాక్టర్, ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మొవ్వ మండలానికి చెందిన కొందరు గుంటూరులో జరుగుతున్న తాతావారి సంబరాలకు ట్రాక్టర్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యార్లగడ్డ సుశీల(50) అనే మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్తానిక ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన మహిళ స్వగ్రామం కృష్ణాపురం శివారు గౌడపేట గా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement