జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో ప్రేమికులురాలిని హత్య చేశాడో కానిస్టేబుల్. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సోమవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్గా పనిచేస్తున్న ప్రకాష్, మందరిత గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు.
మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
May 1 2019 10:47 AM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement