మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్య

జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో ప్రేమికులురాలిని హత్య చేశాడో కానిస్టేబుల్‌. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సోమవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న ప్రకాష్‌, మందరిత గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top