వనపర్తి: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. ఏ.శ్రీనివాసులుతో శనివారం ‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బ, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది.
ఫోన్ చేయాల్సిన సెల్నంబర్లు :
94407 31801, 63049 67688
సమయం : శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు
రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్–ఇన్