శ్రీవారి సేవలో సినీనటి మీనాక్షి చౌదరి
తిరుమల: శ్రీవారిని శుక్రవా రం సినీ నటి మీ నాక్షి చౌదరి ద ర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.
32 మంది విద్యార్థుల డిబార్
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో శుక్రవారం జరిగిన పలు కోర్సులకు సంబంధించిన యూజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన 32 మంది విద్యార్థులను స్క్వాడ్ అధికారులు డి బార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధి కారి రాజామాణిక్యం తెలిపారు.


