చుక్క నీటినీ వదులుకోం: వైఎస్‌ షర్మిల

YS Sharmila Praises Former PM PV Narasimha Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్‌ తనయ వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరితోనైనా పోరాడటానికి తాను సిద్ధమని చెప్పారు. న్యాయవాది నుంచి దేశ ప్రధాని స్థాయికి అంచలంచెలుగా ఎదిగిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ జీవితం నేటి సమాజానికి మార్గదర్శకమని సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

చదవండి:  ‘హైదరాబాద్‌లోని ఆంధ్రా ప్రజలు ప్రశ్నించాలి’

అంతా మాఇష్టం.. రూ.137.46 కోట్ల నిధులు ‘నీళ్ల ’పాలు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top