యాదాద్రి ఇన్‌చార్జి ఈవోగా రామకృష్ణ | Yadadri Temple Incharge Eo Ramakrishna | Sakshi
Sakshi News home page

యాదాద్రి ఇన్‌చార్జి ఈవోగా రామకృష్ణ

May 2 2022 1:44 AM | Updated on May 2 2022 8:32 AM

Yadadri Temple Incharge Eo Ramakrishna - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఇన్‌చార్జి ఈవోగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఇన్‌చార్జి ఆర్‌జేసీ రామకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న ప్రస్తుత ఈవో గీతారెడ్డి తన కుమార్తె వివాహం దృష్ట్యా సెలవుపై వెళ్లారు. దీంతో రామకృష్ణను ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు స్వీకరించను న్నట్లు సమాచారం.   

Advertisement
 
Advertisement
Advertisement