16న నగరానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

Union Defense Minister Rajnath Singh Coming To Hyderabad On 16th Sept - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16న బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నగరానికి వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత యూవీ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఈ సందర్భంగా 16న నిర్వహించే కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్‌సింగ్, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top