Telangana: కొత్తగా 47 కరోనా కేసులు 

Telangana Reports 47 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం 12,971 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 47 మందికి వైరస్‌ సోకినట్టు తేలింది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.93 లక్షలకు చేరుకున్నట్టు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top