Telangana: కొత్తగా 189 కరోనా కేసులు | Telangana Reports 189 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 189 కరోనా కేసులు

Dec 3 2021 4:36 AM | Updated on Dec 3 2021 9:55 AM

Telangana Reports 189 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గురువారం 36,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 189 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,76,376కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,995కి చేరిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement