పాదచారులపైకి దూసుకొచ్చిన స్కార్పియో.. ఒకరు మృతి | Scorpio Plows into Pedestrians, One Dead | Sakshi
Sakshi News home page

పాదచారులపైకి దూసుకొచ్చిన స్కార్పియో.. ఒకరు మృతి

May 13 2026 5:14 PM | Updated on May 13 2026 5:20 PM

Scorpio Plows into Pedestrians, One Dead

రాజన్న సిరిసిల్లా జిల్లా, సాక్షి: గంభీరావుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గజ సింగవరం స్టేజివద్ద ఓ స్కార్పియో ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందంది. మరో మహిళతో పాటు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాద వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డ్రైవర్‌ నిర్లక్షం కారణంగానే ‍ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement