4వరోజు రూ.1144.64 కోట్ల రైతుబంధు  | Rs 1144. 64 Crore On The 4th Day Of Rythu Bandhu | Sakshi
Sakshi News home page

4వరోజు రూ.1144.64 కోట్ల రైతుబంధు 

Jan 1 2022 4:27 AM | Updated on Jan 1 2022 8:40 AM

Rs 1144. 64 Crore On The 4th Day Of Rythu Bandhu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు నిధులు విడుదలలో భాగంగా నాలుగో రోజు 6,75, 824 మంది రైతుల ఖాతాల్లో రూ.1144.64 కోట్లు జమ అయ్యాయని వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 52,71,091 మంది రైతుల ఖాతాల్లో రూ.4246.86 కోట్ల రైతుబంధు నిధులు జమ అయ్యాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement