‘హత్యాచార’ నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తాం | Malla Reddy Sensational Comments Over Molestation And Murder Incident | Sakshi
Sakshi News home page

‘హత్యాచార’ నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తాం

Sep 15 2021 1:19 AM | Updated on Sep 15 2021 7:36 AM

Malla Reddy Sensational Comments Over Molestation And Murder Incident - Sakshi

మేడ్చల్‌: నగరంలోని సింగరేణికాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం ఆపై హత్య చేసిన నిందితుడిని వదిలిపెట్టబోమని, అతడిని తప్పకుండా ఎన్‌కౌంటర్‌ చేస్తామని మంగళవారం మంత్రి మల్లారెడ్డి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణికాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లే పరిస్థితి లేనందున తాము అక్కడకు వెళ్లలేదని, త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శించి నష్టపరిహారాన్ని అందజేస్తామని మంత్రి తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement