కొనసాగుతున్న కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశం | Krishna River Management Board Meeting In Hyderabad | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశం

Sep 1 2021 12:36 PM | Updated on Sep 1 2021 12:53 PM

Krishna River Management Board Meeting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జలసౌధలో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశం కొనసాగుతోంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి  జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement