కేంద్రం తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం | High Court Outrage Central Home Ministry In Chennamaneni Ramesh Case | Sakshi
Sakshi News home page

కేంద్రం తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Dec 16 2020 8:58 PM | Updated on Dec 18 2020 3:40 PM

High Court Outrage Central Home Ministry In Chennamaneni Ramesh Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణలో హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అయితే, అఫిడవిట్‌ దాఖలు చేయకుండా.. మెమో దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ కేంద్ర హోమ్ శాఖ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు? అని హైకోర్టు ప్రశ్నించింది. పాత మెమోనే సమర్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జర్మనీ ఎంబీసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement