WPL 2023 Auction- RCB Women Squad: మహిళా ప్రీమియర్ లీగ్-2023 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధిక ధర వెచ్చించి స్మృతి మంధానను సొంతం చేసుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ను భారీ మొత్తం చెల్లించి హైలైట్గా నిలిచింది. ముంబైలో సోమవారం (ఫిబ్రవరి 13) జరిగిన ఈ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే..
►స్మృతి మంధాన-    రూ.3.40 కోట్లు 
►రిచా ఘోష్-    రూ.1.90 కోట్లు 
►ఎలీస్ పెర్రీ-    రూ.1.70 కోట్లు 
►రేణుక సింగ్-    రూ.1.50 కోట్లు 
►సోఫీ డివైన్-    రూ.50 లక్షలు 
►హీతెర్ నైట్-    రూ.40 లక్షలు 
►మేగన్ షుట్-    రూ.40 లక్షలు 
►కనిక అహుజ-    రూ.35 లక్షలు 
►డేన్వాన్ నికెర్క్-    రూ.30 లక్షలు 
►ఎరిన్ బర్న్స్ -   రూ.30 లక్షలు 
►ప్రీతి బోస్ -       రూ.30 లక్షలు 
►కోమల్ జంజద్ -   రూ.25 లక్షలు 
►ఆశ శోభన-    రూ.10 లక్షలు 
►దిశ కాసత్ -       రూ.10 లక్షలు 
►ఇంద్రాణి రాయ్-    రూ.10 లక్షలు 
►పూనమ్ ఖేమ్నర్-    రూ.10 లక్షలు 
►సహన పవార్-    రూ.10 లక్షలు 
►శ్రేయాంక పాటిల్-    రూ.10 లక్షలు 
►మొత్తం ప్లేయర్లు: 18   విదేశీ ప్లేయర్లు: 6
ఈ మేరకు ప్లేయర్ల కొనుగోలు ఖర్చు చేసిన మొత్తం పోగా.. ఆర్సీబీ పర్సులో రూ. 10 లక్షలు మిగిలిపోయాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
