పిచ్చి మొక్కలు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

పిచ్చి మొక్కలు తొలగించాలి

Aug 22 2025 7:01 AM | Updated on Aug 22 2025 7:01 AM

పిచ్చ

పిచ్చి మొక్కలు తొలగించాలి

పిచ్చి మొక్కలు తొలగించాలి దోమలు కుడుతున్నాయి నోటీసులు ఇస్తాం

ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. 12వ వార్డు చంద్రంపేట జ్యోతినగర్‌లో ఇళ్ల మధ్యలోనే పిచ్చిమొక్కలు పెరిగాయి. అఽధికారులు చర్యలు తీసుకోవాలి. – సుల్తాన్‌ బాల్‌రాజు, చంద్రంపేట

మా కాలనీకి సమీపంలోని మురికినీరు నిలిచి ఉంటుంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. మాకు ఎప్పు డు ఏ వ్యాధి వస్తుందోనని ఆందోళన చెందుతున్నాం. రాత్రి అయితే చాలు దోమలను భరించలేకపోతున్నాం.

– సయ్యద్‌ హుస్సేన్‌, వీర్నపల్లి

పారిశుధ్య నిర్వహణపై చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆ స్థలాల యజమానులకు నోటీసులు అందజేస్తున్నాం. ఎవరి ప్లాట్లల్లో పెరిగిన పిచ్చిమొక్కులు వారే తొలగించాలని నోటీసు ద్వారా ఆదేశిస్తున్నాం. స్పందించని వారిపై చర్యలు తీసుకుంటాం.

– కిరణ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సిరిసిల్ల

పిచ్చి మొక్కలు తొలగించాలి
1
1/1

పిచ్చి మొక్కలు తొలగించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement