కాంగ్రెస్‌లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు | warangal congress mlas will go delhi 17 october to complain on konda surekha | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘కొండా’ వర్గం కలకలం.. హస్తినకు హస్తం నేతలు

Oct 16 2024 1:34 PM | Updated on Oct 16 2024 2:50 PM

warangal congress mlas will go delhi 17 october to complain on konda surekha

వరంగల్‌, సాక్షి: వరంగల్‌లో కాంగ్రెస్‌ రాజకీయాలు హీటెక్కాయి. రేపు (గురువారం) ఢిల్లీ వరంగల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పయనం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ అపాయింట్‌మెంట్‌ను ఎమ్మెల్యేలు కోరినట్ల సమాచారం. మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ వరంగల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ వర్గం తమను ఇబ్బందులకు గురిచేస్తో​ందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోండా సురేఖపై ఏడుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.

కొండా సురేఖపై టీపీసీసీ‎కు ఫిర్యాదు

చదవండి: TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement