తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్‌ | EC Withdraws Rythu Bandhu Payments To Farmers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ: అయిదెకరాల పైన రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్‌

May 7 2024 5:40 PM | Updated on May 7 2024 5:53 PM

EC Withdraws Rythu Bandhu Payments To Farmers In Telangana

సాక్షి,హైదరాబాద్‌: అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు నిధులు విడుదలచేయడంపై ఎన్నికల కమిషన్‌(ఈసీ ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. 

రైతు బంధుపై ఈసీకి ఎన్.వేణు కుమార్ అనే వ్యకి ఫిర్యాదు చేశారు. రైతు బంధు చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ రైతుబంధు నిధుల పంపిణీకి బ్రేకులు వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement