పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Aug 7 2026 1:26 AM | Updated on Aug 7 2026 1:26 AM

శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026

డీఎస్సీ పరీక్షతో దగా పడ్డ యువత కోసం వైఎస్సార్‌ సీపీ శ్రేణులు గళమెత్తగా.. నిరుద్యోగులు, మహిళలు, ప్రజలు వారితో గొంతు కలిపారు. కదం కలిపి.. అవినీతి సర్కారు నిద్రమత్తు వదిలేలా నిరసన గళం వినిపించారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు అడ్డుకోవాలని పోలీసుల ద్వారా ప్రభుత్వం శతధా ప్రయత్నించింది. నిరసన శిబిరాల టెంట్లు పీకేయడం, మైకులు లాక్కోవడం, బెదిరించడం వంటి చర్యల ద్వారా పోలీసులు తీవ్ర ఆటంకాలు కల్పించారు. అయినా మొక్కవోని దీక్షతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసన దీక్షలు కొనసాగించారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా రిలే నిరసన దీక్షలు విజయవంతంగా సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement