పల్నాడు
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 41.5360 టీఎంసీలు.
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల
దుగ్గిరాల:ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం పశ్చిమ డెల్టాకు 2,120 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది.
7
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన బొర్రా వెంకటేశ్వరరావు కుటుంబం రూ.లక్ష విరాళాన్ని అందజేసింది.
పల్నాడు
పల్నాడు
పల్నాడు


