పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Aug 18 2025 6:07 AM | Updated on Aug 18 2025 6:07 AM

పల్నా

పల్నాడు

సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025 మహాలక్షమ్మచెట్టు వార్షికోత్సవం

ఘనంగా అమ్మవారికి బోనాలు

వైభవంగా గంగానమ్మ జాతర

సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025

నరసరావుపేట: స్థానిక కోటబజార్‌లో గల మహాలక్ష్మమ్మచెట్టు వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక మహిళలు జలబిందెలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పూజలు చేశారు. అన్నదానం జరిగింది.

7

శావల్యపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామంలో పోలేరమ్మకు ఆదివారం బోనాలు ఘనంగా సమర్పించారు. మహిళా భక్తులు బోనాలను ఊరేగింపుగా తెచ్చారు.

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి మండలం ఆత్మకూరులో గంగానమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మవారికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement