మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Jun 30 2026 11:52 PM | Updated on Jun 30 2026 11:52 PM

భైంసాటౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని స బ్‌ కలెక్టర్‌ అజ్మీర సంకేత్‌కుమార్‌ అన్నారు. ఆస్పత్రి ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలపై ఆ రా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు, ఆస్పత్రిలో వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌, ఫార్మసీ పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో పారిశుధ్య మెరుగుపర్చాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సిబ్బంది హాజరు రిజిస్టర్‌ పరిశీలిస్తున్న

సబ్‌ కలెక్టర్‌ అజ్మీర సంకేత్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement