ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా

Vice President Venkaiah Naidu Tests Covid Positive - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కరోనా బారినపడ్డారు. ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top