మరో 25 మంది  తెలంగాణ వాసులు ఢిల్లీకి  | Telangana residents arrive from Iran and Israel | Sakshi
Sakshi News home page

మరో 25 మంది  తెలంగాణ వాసులు ఢిల్లీకి 

Jun 26 2025 5:24 AM | Updated on Jun 26 2025 5:24 AM

Telangana residents arrive from Iran and Israel

ఇజ్రాయిల్, ఇరాన్‌ల నుంచి ఇప్పటి వరకు 48మంది స్వదేశానికి 

సాక్షి, న్యూఢిల్లీ: ఇజ్రాయిల్, ఇరాన్‌ నుంచి మరో 25 మంది తెలంగాణవాసులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో ఇరాన్‌ నుంచి ఏడుగురు, ఇజ్రాయిల్‌ నుంచి 18 మంది ఢిల్లీకి చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఢిల్లీ నుంచి వారంతా స్వస్థలాలకు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణభవన్‌ సిబ్బంది ఎయిర్‌పోర్టులో తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ చొరవ కారణంగా ఇప్పటివరకు ఇజ్రాయిల్, ఇరాన్‌ల నుంచి మొత్తం 48 మంది క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement