సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి 20 లక్షల విరాళం | President Ram Nath Kovind donates Rs 20 lakh to Army hospital | Sakshi
Sakshi News home page

సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి 20 లక్షల విరాళం

Jul 27 2020 6:53 AM | Updated on Jul 27 2020 6:53 AM

President Ram Nath Kovind donates Rs 20 lakh to Army hospital - Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

న్యూఢిల్లీ: కార్గిల్‌ యుద్ధంలో పోరాడి విజయం సాధించి అమరులైన సైనికులకు నివాళిగా ఢిల్లీలోని సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూ.20 లక్షలు విరాళమిచ్చారు. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన శ్వాసకోçశ సంబంధిత యంత్రాలను కొనుగోలు చేస్తారని అధికారులు వెల్లడించారు.  రూ. 20 లక్షలను చెక్కు ద్వారా అందించారని పేర్కొన్నారు. రాష్ట్రపతి తన ఖర్చులను తగ్గించుకుని ఈ డబ్బును విరాళం ఇచ్చినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement