Parliament Budget Session 2023-24 Live Updates - Sakshi
Sakshi News home page

అదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన.. ప్రారంభమైన 20 సెకన్లకే లోక్‌సభ వాయిదా

Mar 28 2023 11:21 AM | Updated on Mar 28 2023 12:16 PM

Parliament Budget Session 2023 Live Updates: Both Houses adjourned - Sakshi

లోక్‌సభలో.. ప్యానెల్‌ స్పీకర్‌పై పేపర్లు చించి పడేశారు విపక్షాల సభ్యులు. 

సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఇవాళ(మంగళవారం) మొదలైన కాసేపటికే ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయి.  ప్రారంభమైన 20 సెకండ్లకే లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడడం విశేషం.

అదానీ వ్యవహారంపై జాయింట్‌పార్లమెంటీ కమిటీని పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ప్యానెల్‌ స్పీకర్‌ మిథున్‌రెడ్డిపై పేపర్లు చించివేశారు విపక్షాల సభ్యులు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారాయన. మరోవైపు పెద్దల సభ(రాజ్యసభ)లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement