Akhilesh Yadav: ఎగ్జిట్‌ పోల్స్‌లో విశ్వసనీయత ఎంత? | Lok Sabha Election Results 2024: Akhilesh Yadav On Credibility Of Exit Polls | Sakshi
Sakshi News home page

Akhilesh Yadav: ఎగ్జిట్‌ పోల్స్‌లో విశ్వసనీయత ఎంత?

Jun 4 2024 4:51 AM | Updated on Jun 4 2024 4:51 AM

Lok Sabha Election Results 2024: Akhilesh Yadav On Credibility Of Exit Polls

ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలు

లక్నో: ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ ఫలితాలిచ్చిన పలు ఎగ్జిట్‌ పోల్స్‌ విశ్వసనీయతపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం లక్నోలో పత్రికాసమావేశంలో ఆయన మాట్లాడారు.

 ‘‘ఎన్‌డీఏ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూస్తుంటే అనుమానమొస్తోంది. వీటిని ఎలా విశ్వసించాలి?. ఫలితాల వెల్లడివేళ బీజేపీ అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రయతి్నస్తున్నాయి’ అని ఆరోపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement