కోవిడ్‌ వ్యాక్సిన్‌ @ 200 కోట్ల డోసులు | India set to cross 200 crore mark in Covid vaccine doses | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వ్యాక్సిన్‌ @ 200 కోట్ల డోసులు

Jul 17 2022 6:32 AM | Updated on Jul 17 2022 6:32 AM

India set to cross 200 crore mark in Covid vaccine doses - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఇప్పటి వరకు వేసిన డోసుల సంఖ్య 200 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 199.71 కోట్ల డోసుల టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది.

దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 20,044 కరోనా కేసులు నిర్థారణయ్యాయి. దీంతో, మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయని పేర్కొంది. అదే సమయంలో, మరో 56 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 5,25,660కు పెరిగినట్లు తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement