ఢిల్లీ నిజాముద్దీన్‌లో విషాదం.. కూలిన దర్గా పైకప్పు.. ఏడుగురు దుర్మరణం | Few People Died In Collapse of Dargah Roof In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నిజాముద్దీన్‌లో విషాదం.. కూలిన దర్గా పైకప్పు.. ఏడుగురు దుర్మరణం

Aug 15 2025 6:32 PM | Updated on Aug 15 2025 6:37 PM

Few People Died In Collapse of Dargah Roof In Delhi

ఢిల్లీ: ఢిల్లీలో నిజాముద్దీన్‌ ఏరియాలో దర్గా పై కప్పు కూలి పలువురు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) సాయంత్ర సమయంలో చోటు చేసుకుంది. నిజాముద్దీన్‌ప్ ప్రాంతంలోని హుమయూన్‌ సమాధ వద్ద  జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. 

మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. దర్గా శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యలు చేపట్టింది. 

 

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యటు చేపట్టారు.  శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ చర్యలు చేపట్టింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement