ఢిల్లీ లిక్కర్‌ కేసు: విచారణ నవంబర్‌ 8కి వాయిదా | delhi liquor scam: rouse avenue court hearing adjourned on november 8th | Sakshi
Sakshi News home page

ఢిల్లీ లిక్కర్‌ కేసు: విచారణ నవంబర్‌ 8కి వాయిదా

Oct 19 2024 1:44 PM | Updated on Oct 19 2024 1:52 PM

delhi liquor scam: rouse avenue court hearing adjourned on november 8th

ఢిల్లీ, సాక్షి:  ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్‌ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసు సీబీఐ ఛార్జ్ షీట్‌  జరిగిన విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా , ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌ హాజయ్యారు. 

శనివారం సీబీఐ  ఛార్జ్ షీట్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా.. అనంతరం కేసును వాయిదా వేశారు.  తదుపరి కేసు విచారణ నవంబర్‌ 8వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.

చదవండి: టమాటాలకు పోలీసు బందోబస్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement