ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం పేరు మార్పుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మంత్రి కార్యాలయం పేరును సేవాతీర్థ్ గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. . రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని రాజ్ భవన్స్ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే.